‘ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ’ రచనలు

పునరుత్థానం

పునరుత్థానం

“కిటికీ బయటి వెన్నెల” పుస్తక ఆవిష్కరణ 2014 నవంబర్ 16న జరిగింది. పది కధలున్న ఈ “కిటికీ బయటి వెన్నెల” – చదువరులందరికీ అంతో ఇంతో సంతృప్తినీ, ప్రపంచం పట్ల ఒక సానుభూతినీ, కొంత ప్రేమనూ కలిగేలా చేస్తాయి. అయోమయపు సందిగ్ధంలో ఉన్న వారికి ఒక ఆత్మా విశ్వాసాన్ని, కొంత ఆలోచనా పఠిమనూ అందిస్తాయి. ఒక జీవన తాత్వికత, ఒక అనుభవైక వేద్యమయిన భావన ఈ కధలు అందిస్తాయి. ఒక పార్శ్వం నుండి కాక అన్ని కోణాలను౦డి ఒక వ్యక్తిని, సమాజాన్ని అంచనా వేసి గీసిన అక్షర చిత్రాలివి. రచయితకి ఎంతో నైపుణ్యత ఉంటే తప్ప వ్యక్తి అంతర్గతం నుండి సమాజపు లోలోపలి…
పూర్తిగా »