
కవిత్వానికి ఒక సంభాషణ వుంటుంది దానిలో ఒదిగిపోయి మనం కవిత్వంతో పాటూ ప్రయాణిస్తాము.
ఏలాంటి సంఘటన అయినా అది మనకే జరిగిందా లేక మనం గమనిస్తున్న మనుషుల మధ్య జరుగుతోందా అన్నంత సహజంగా పాఠకులను తీసుకువెళ్ళినప్పుడే ఆ పద్యం మనల్ని వెంటాడుతుంది. ఆ పోలికలు వున్న ఏ సందర్భాన్ని చూసినా వాళ్ల భావాలు మన మనసులోకి ఆ పదాలతోపాటు సీతాకోకచిలకల్లా వచ్చి వాలిపోతాయి. అప్పుడు ఆకవి పేరు గుర్తుకి రాక పోవచ్చు కాని ఆకవిత్వం మనల్ని వెంటాడుతుంది. అలాంటి పద్యమే గంటేడ గౌరునాయుడి పద్యం”బాల్యం”.
బందులదోడ్దీ అంటే పల్లె టూళ్లలో దొంగతనంగా చేల్లొ పడి మేసిన పశువులని బందులదోడ్డిలొ కట్టేస్తారు.
అందమైన బాల్యం హాయిగా…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్