
క్రీ.పూ. ఆరవ శతాబ్దం మన దేశ తత్వచింతనలో ఒక పెద్ద మైలురాయి. ఆ కాలంలో వైదిక సంస్కృతిని తిరస్కరిస్తూ అనేక నాస్తికవాదాలు, వాటిని ప్రచారం చేసే నాస్తికాచార్యులు బయలుదేరారు. అంతకు మునుపెన్నడు లేని విధంగా ఆ కాలంలోనే ఇన్ని వాదాలు ఎందుకు బయలుదేరాయి? అసలు ఆ కాలంలో సమాజం ఎలా ఉండేది? ఎందుకిన్ని వాదాలు అవసరమైనాయి? అని ఆలోచిస్తే -
హరప్పా నాగరికత తర్వాత భారతదేశంలో భారీ ఎత్తున నగరీకరణ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే జరిగింది. దీనికి ప్రధాన కారణాలు రెండు:
భారీ ఎత్తున ఇనుప పనిముట్లు వాడుకలోకి రావడం. సారవంతమైన గంగా-యమునా నదుల పరివాహకప్రదేశాల్లో ఎక్కువ భూమిని సాగులోకి…పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్