
పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక ప్రగతి, పారిస్ కమ్యూన్ ఎత్తిపట్టిన స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వాల భావజాలం, సృష్టి ఆవిర్భావానికి హేతుబద్ధత కల్పించిన జీవపరిణామ సిద్ధాంతం, నిలదొక్కుకున్న సూర్యకేంద్రక సిద్ధాంతం లాంటి ఖగోళశాస్త్ర పురోగతి పాశ్చాత్యదేశాల్లో ఆధునికతకు బాటలు వేశాయి. తాత్విక భూమిక మీద మార్క్స్,ఎంగిల్స్ల గతితార్కిక చారిత్రిక భౌతికవాదం ఊగిసలాటల్ని, భావవాదాన్ని తుడిచిపెట్టి ప్రాపంచిక దృష్టికి కొత్త వెలుగులు చూపింది. వలసపాలకులతో పాటు ఈ భావజాలం తెలుగు సాహితీరంగంలో ప్రవేశించింది. సాంఘిక సమానత్వాన్ని ప్రభోదించిన ఈ ఆధునిక భావజాలం ఫ్యూడల్సంబంధాలను దెబ్బకొట్టింది.
‘Fine art is the art of genious” అంటాడు కాంట్. కాని హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తిని కవినిగాని, కళాకారున్ని కాని చేసేది…
పూర్తిగా »
వ్యాఖ్యలు
dasaraju ramarao on కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
Resoju Malleshwar on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
Yerriswamy Swamy on శైశవగీతి
Mani Sarma on కృతి
శ్రీధర్ చౌడారపు on సాక్షి