
తెలుగుతో పాటు చరిత్రలోనూ స్నాతకోత్తర పట్టభద్రులై భాష శాస్త్ర౦ అభ్యసించి చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసిన సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతల నిర్వహణతో పాటు సవ్య సాచిలా సాహిత్య ప్రపంచంలోనూ మని రత్నంలా వెలిగారు. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కధా సంపుటాలు ,ఎనిమిది నవలలు ,ఎనిమిది సాంఘిక నవలలు ,5మోనోగ్రాఫ్ లు ఒక కవితా సంకలనం నాలుగు వ్యాస సంకలనాలతో వివిధ పత్రికలలో ఎన్నో కాలమ్స్ రాసి , రాస్తూ సాహితీ సదస్సులలో నిరంతరం పాల్గొంటూ అత్యుత్తమ సత్కారాలు పొంది నిరంతరం సాహితీ క్షేత్రం లో విరాజిల్లుతున్న విదుషీమణి డా. ముక్తేవి భారతి.
చిరునవ్వుతో ఆప్యాయత కలగలిపి…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?