
(1988 లో ‘ఆంధ్ర జ్యోతి’ సాహిత్య వేదికలో ప్రచురితమైన ఇస్మాయిల్ గారి నేపధ్యం.. ఇప్పటికీ కవిత్వం గురించి ఇందులో ఇస్మాయిల్ గారు చెప్పిన విషయాలు మనకి అవసరమే అనిపించి మళ్ళీ మీకు అందిస్తున్నాం)
1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న మా మనసులలో అసంతృప్తి మేల్కొంది. ఏదో తెలుసుకోవాలనే ఆరాటం, దేన్నో సాధించాలనే తపన, సాంఘికమైనవీ, మానసికమైనవీ సంకెళ్ళని తెంచుకోవాలనే ఆవేశం.లోనా పైనా చెలరేగిన ఈ అశాంతికి మార్కిసిజం ఒక కాయకల్ప చికిత్సగా మా ఎదగని మనస్సుకు తోచింది.
కానీ కమ్యూనిస్ట్ పార్టీలో అడుగు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?