‘ అరుణ పప్పు ’ రచనలు

పునర్నిర్మాణం

జనవరి 2016


పునర్నిర్మాణం

‘ప్రళయభీకరమైన తుఫానొచ్చి వెళ్లేక మీ విశాఖ ఎలా ఉందో చూడాలనుంది…’ అంటూ ఫోన్చేసింది సుశీలా నాయర్.ఈవిడకీ వైజాగు పిచ్చి ఏమిటో నాకర్థం కాదు. ఆ మాటే ఆమెతో అంటే, బొంగురు గొంతుతో గలగలా నవ్వింది.’నీకు లేదా నీలి సముద్రం పిచ్చి? పిచ్చివాళ్లకు తమ సంగతి తమకు తెలియదుట. అలాగే ఉంది నీ వ్యవహారం కూడా…’ అంది. ఆవిడ మాటల్లో నిజమెంతో తెలుసు కనుక నేనూ నవ్వేశాను.

‘ఎవరైనా అందమైన ప్రదేశాలను మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు చూద్దామనుకుంటారు. మీరేంటండి బాబూ… తుఫాన్లు, భూకంపాల తర్వాత, ఉగ్రవాద దాడుల తర్వాత… అంటూ చూడ్డానికి వెళుతుంటారు.. ఇది మాత్రం కచ్చితంగా పిచ్చిపనే… దానికేమంటారు?’ అనడిగాను.

‘ప్రకృతిని, పచ్చటి…
పూర్తిగా »