
నల్లూరి రుక్మిణి గారు కథా, నవలా రచయిత్రిగా అందరికీ సుపరిచుతులే. విరసం అధ్యక్షులుగా పనిచేసిన సి.ఎస్.ఆర్.ప్రసాద్ గారి సహచరిగా తానూ విరసం సభ్యురాలిగా వుంటూ తమ నలభై ఏళ్ళ సాహచర్యంలో ఇప్పటికీ గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలలో జరిగే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలలో మమేకమవుతూ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఎంతో మంది పేదలు, మహిళలకు, కార్మికులకు సాయపడుతూ ఉద్యమాచరణతో, సాహిత్య కృషితో సాగుతున్న క్రమాన్ని మనతో ఇలా పంచుకున్నారు.. రుక్మిణి గారు ‘నర్రెంక సెట్టుకింద’ నవల, నెగడు పేరుతో కథా సంకలనం వెలువరించారు.
ఇప్పటి దినచర్య: ప్రాధమికంగా చదువుకోవడం, రాయాలనిపించినప్పుడు రాయడం, వృత్తి రీత్యా లాయర్ నికానీ అది కాలక్షేపానికే.
ఇప్పటి…
పూర్తిగా »
వ్యాఖ్యలు
dasaraju ramarao on కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
Resoju Malleshwar on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
Yerriswamy Swamy on శైశవగీతి
Mani Sarma on కృతి
శ్రీధర్ చౌడారపు on సాక్షి