
అభివృద్ధి అనేది ఒకే దిశలో జరగడం సాధ్యం కాదు. ఒకే టైం లో శ్రీశ్రీ ఉన్నాడు, చలం ఉన్నాడు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఉన్నాడు, గాంధీ ఉన్నాడు. వీరేశలింగం ఒకవైపు వితంతువివాహాలు జరిపిస్తున్నాడు. ఎవరితోబడితో వారితో వివాహాలు జరిపించాలనే తప్ప, ఆడవారి కోరికలు మరిచిపోతున్నావని చలం ప్రశ్నించాడు. మనకు రెండూ అవసరమే. వితంతు వివాహమే పెద్ద విప్లవం. దానికి మళ్ళీ "నువ్వెవడివి రా భాయ్" అనడం ఇంకా పెద్ద విషయం. ఇవతల అందుకునే స్థానంలో ఉన్నవారు అందిపుచ్చుకోవడం లో డిగ్రీస్ ఉంటాయి. ఏ డిగ్రీ లో వాళ్లకి ఆ డిగ్రీ లో జరిగే పోరాటం కావాలి. కవియిత్రి సరోజినీ నాయుడు కావాలి, అదేసమయంలో యూనియన్ ఫ్రీడమ్…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?