![అద్దం](http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/bhavani_phani.jpg)
“అక్కా..నీళ్లోసుకున్నానే !!” చెల్లెలు, తను అంట్లు తోమే బామ్మగారింటికి ఫోన్ చేసి చెప్పిన మాటకి సావిత్రి ఎంతో సంబరపడిపోయింది. షావుకారు కొట్టుకి వెళ్లి ఇన్ని సగ్గుబియ్యం, కాస్త పంచదార తెచ్చి కొంచెం పాయసం చేసి మొగుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
తమ్ముడు పుట్టిన కొద్ది రోజులకే సావిత్రి తల్లి అదేదో నోరు తిరగని పేరున్న రోగం తో చచ్చిపోయింది . మందులు కూడా కొనలేని తమ బీదతనం వల్ల తల్లి చివర్రోజుల్లో నరకాన్ని అనుభవించడం సావిత్రి కి తెలుసు. తల్లి పోయిన రెండు నెలలకే బాగా తాగేసి తిరుగుతున్న తండ్రి ని లారీ గుద్దేసింది. అప్పట్నుంచి తాము ముగ్గురు అక్కడా ఇక్కడా ఉంటూ పాచి…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్