రవి వీరెల్లి నలభై పైగా కవితలు ఒకే sitting లో ఏకధాటిగా చదివాను. ముందుగా కవితలన్నిటా ప్రముఖంగా,- ఆకాశం, వెన్నెల, నీరు, నది, కొండ, పచ్చదనం, చెట్లు, అతివేలమైన ప్రకృతి తాదాత్మ్యం కనిపించాయి. అన్నిటా కవి ఆత్మీయపారవశ్యాన్ని పాఠకుడిలోనికి ప్రసరింప చేయాలనే తహతహ నన్ను ఆకర్షించింది. నాకు గాడంగా ఏమనిపించిందంటే; ఇవి క్రిక్కిరిసిన అనుభవాల ప్రసారణం. ఇక్కడ సమూహం లేదు; ఉన్నవి, వ్యక్తి ఆరాటాలు, అనుభవస్పందనలే. కవి నిర్మించిన వాక్యాలకొక ప్రవాహగుణం, సున్నితమైన తాత్వికత ఉన్నాయి. ఉంటూనే, abstract images వెల్లువ కమ్ముకుంటూ కనిపిస్తుంది.
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్