
మెరుపు తీగల వంటి కవులొచ్చిన 1985లలో ఆ కవుల మధ్యకు బిక్కుబిక్కుమంటూ వచ్చి, అతికొద్ది కాలంలో తనదయిన కవిత్వ వాక్యదీపాన్ని సరిదీటుగా వెలిగించిన కవయిత్రి కె.గీత. దయలేని జీవితం విధించిన నిశ్శబ్దాల్ని దాటుకొని, రాయలేనితనాల్ని గట్టెక్కి, ఇప్పుడు మూడో పుస్తకమయి మీతో పలకరిస్తున్న విజయగీతిక గీత.
ఏదైనా ఒక జీవితం కవిత్వం వల్ల సుసంపన్నమవుతుందా? కవిత్వంవల్లే పరిపూర్ణతను పొందుతుందా! కేవలం కవిత్వం రాయడంవల్ల సాంత్వనని పొంది మరి కొందరికి మార్గం చూపించగలదా!!
అవును-కవిత్వానికి ప్రపంచాన్ని తన ప్రేమైక హస్తాల్లోకి తీసుకుని వెన్ను నిమరగల గొప్ప మన:శ్శక్తి ఉంది. అది నిన్ను బతుకు నించి వేరు చేసి జీవింపజేస్తుంది. మరణం అణగద్రొక్క లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన…
పూర్తిగా »
వ్యాఖ్యలు
K SHESHU BABU on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Dr.Appalayya Meesala on వీడ్కోలు తర్వాతి నువ్వు
Dr.Appalayya Meesala on జ్ఞాపకాలపిట్ట
Nirupama on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Annam sivakrishna on జ్ఞాపకాలపిట్ట