కన్నడ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప రచన మంకుతిమ్మ కగ్గ. దీనిని దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప (డి.వి.గుండప్ప) అనే ఆయన 1943లో వ్రాశాడు. మంకుతిమ్మ కగ్గ అంటే ‘మందమతి తిమ్మడి వెఱ్ఱిమాటలు’ అని అర్థం. ఇది నాలుగు పాదాలు కలిగిన 945 పద్యాల సమాహారం. వీటిలో అక్కడక్కడా ప్రాచీన కన్నడ భాష కనిపిస్తుంది. కొన్నింటిలో కవిత్వపు ఛాయలు గోచరిస్తాయి. లోతైన భావాలు కలిగి, కొన్ని పాడడానికి అనువుగా ఉంటాయి.
రచయిత వీటిని ‘మందమతి మాటలు’ అని చెప్పుకున్నా, ఇందులో గొప్ప జీవితానుభవాలు ఇమిడి ఉన్నాయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో, వాటి ద్వారా ‘సత్య దర్శనము ‘ చేయిస్తూ మారుతున్న దేశకాల పరిస్ఠితుల కనుగుణంగా మానవులు ఎలా…
పూర్తిగా »
వ్యాఖ్యలు
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
రాజేంద్రప్రసాద్ on ద్వంద్వపదాలు
N Rammohan on ద్వంద్వపదాలు