‘‘మా ఊరి కథలు’’
ఉగాది సందర్భంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ పోటీకి విశేష స్పందన లభిస్తోంది. అయితే చాలా మంది కథకులు.. గడువు పొడిగించవలసిందిగా కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు గడువును మార్చి 15 వరకూ పొడిగిస్తున్నాము. పోటీ వివరాలు మరొకసారి. గ్రామీణ జీవితం నేపథ్యంగా, ఊరితో ముడిపడిన ముచ్చట్లను ఇతివృత్తంగా తీసుకొని కథలను రాసి పంపగలరు. కథ నిడివి అచ్చులో పది పన్నెండు పేజీలకు మించకుండా వుండాలి. న్యాయ నిర్ణేతలు మీ కథలను పరిశీలించి కథాసంపుటిలో ప్రచురణకు అర్హమైన వాటిని ఎంపిక చేస్తారు. ఉత్తమంగా వారు ఎంచిన ఆరు కథలకు నగదు బహుమతి వుంటుంది.…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?