‘ దాసరి అమరేంద్ర ’ రచనలు

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

చిన్నప్పట్నించీ చదివే అలవాటుతోపాటు రాయాలన్న కోరికా బాగా ఉండేది. ‘72 లో బంగ్లాదేశ్ యుధ్ధం నేపథ్యంలో “ దేశంకోసం “ అనే కథ రాసాను. బియ్యేలో ఉండగా మరో నలుగురు స్నేహితురాళ్ళూ, ఒకరిద్దరు టీచర్ల ప్రభావంతో “ స్నేహం “ అన్న నవలా రాసాను. అంతకు ముందే నాన్న సలహా మీద “ మనోవాణి “ అన్న లిఖిత పత్రిక నడిపాను. బియ్యే రోజుల్లోనే కవిత్వమూ రాసాను. 1976 లో విశ్వనాథ వారి “ సహస్ర చంద్ర దర్శనం “ సందర్భంగా విజయవాడలో జరిగిన సెమినార్లో “ గిరి కుమారుని గీతాలు “ మీద ఆయన సమక్షంలోనే ఓ విమర్శా వ్యాసం చదివాను. కానీ 1978-80…
పూర్తిగా »