‘ మణి వడ్లమాని ’ రచనలు

మేమూ, అమ్మలమయ్యాము

జనవరి 2015


మేమూ, అమ్మలమయ్యాము

ఆ రోజు దీపావళి అమావాస్య! వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో సంబరంగా జరుపుకొనే పండగ. రంగు రంగుల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల కాంతులతో అంతటా వెలుగే వెలుగు. ఈ వెలుగును చూడలేక చీకటికే భయంవేసి పారిపోయింది. గోదారి ఒడ్డున ఆనుకొని ఉన్న సన్నపాటి సందులో, ఓ పాతకాలపు మేడ మీద చిన్న వాటాలో ఉ౦టున్న సావిత్రి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ లోంచి చూస్తూ…
“ఒసే! రాణీ! రోజూ లోకమంతా నిద్రపోవడానికి రాత్రికోసం ఎదురుచూస్తుంటే మనం బతకడంకోసం ఎదురుచూస్తాం, కాని ఈ ఒక్క రోజు మాత్రం అందరూ మేలుకొంటారు. తెల్లవార్లూ టపాకాయల మోత వినిపిస్తూనే వుంటుంది. ఈ…
పూర్తిగా »