
రవయిత: సుజాత
అనువాదం: అవినేని భాస్కర్
కాలేజినుండి తిరిగొస్తుండగా వర్షం బలపడి, చివరి ఫర్లాంగ్ లో ముద్దగా తడిసిపోయింది రాజ్యలక్ష్మి. ఇది చాలదన్నట్టు రయ్యిమని పోతున్న సిటీబస్సొకటి బురద నీళ్లని వంటిమీద చిమ్మేసిపోయేసరికి ఇల్లు చేరేసరికి కోపం నషాళానికంటింది. పాలవాడు రాలేదు. మేనక ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. అమె కళ్ళల్లో కోపం తాండవిస్తోంది. గుప్పిళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.
రాజ్యలక్ష్మీ, కోపాన్నితగ్గించుకో. లేకపోతే బ్లడ్ప్రెషర్ తగ్గదు. పాలురాకపోతే పోనీ? మేనక లేట్ గా వస్తే రానీ? ఫోన్ అలా మోగి చావనీ..
మేనక భయపడుతూ సైకిల్ దిగింది.
పూర్తిగా »
వ్యాఖ్యలు
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
రాజేంద్రప్రసాద్ on ద్వంద్వపదాలు
N Rammohan on ద్వంద్వపదాలు