“శ్రామిక విప్లవం మనుషుల మధ్య పెరిగిన దూరానికి నాందీవాక్యం పలికింది. అలాంటప్పుడు మనుషుల్ని మనుషులకు కానీకుండా చేసే విప్లవాలు ఎందుకు? చైతన్యంతో బాటు మమతలు పెంచే విప్లవాలు కావాలిగాని!” అంటూ తను రాయబోయే విషయానికి తొలిపలుకులు రాసుకున్నాడు “కిట్టూ” అని పిలువబడే కృష్ణమూర్తి.
***
పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చిన కిట్టూని చూసి
‘వచ్చాడా?’ అడిగాడు నాన్న. రాలేదన్నట్లు తలూపాడు కిట్టు.
‘రాలేదా!?’ అన్నాడు పెద్ద బాబాయి
‘రావాలే!’ అన్నాడు చిన్న బాబాయి
‘వస్తాడ్లే..’ తాపీగా అన్నాడు తాతయ్య
‘అయితే వచ్చే ఉంటాడా?’ నాన్న
‘వస్తే ఇంతాలస్యమా?’ విసుగ్గా పెద్ద బాబాయి
‘వస్తూ ఉన్నాడేమో!’ చిన్న బాబాయి
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్