
మకాం మద్రాసుకు మార్చాక, నాకెందుకో బాగా వెలితిగా అనిపించింది. నాన్న ఆఫీసు, నేను కాలేజి. తమ్ముడు తాతయ్య దగ్గర ఆంధ్రలోనే ఉండిపోయాడు. అమ్మ కుట్టుమిషన్తో కుస్తీ పడుతుంది. అదో సరదా. అష్టలక్ష్మి దేవాలయం దగ్గరకు నన్ను తీసుకు వెళ్లింది చుట్టాలావిడ. అక్కడ తెలుగు అక్షరాలను చూసి ముచ్చట పడుతుంటే, ఈవిడగారు గుంపులో కలిసిపోయారు. దగ్గరగా సముద్రం అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ‘ఎలారా భగవంతుడా ఇల్లు చేరడం,’ అని విచారిస్తున్నా.
పూర్తిగా »
వ్యాఖ్యలు
dasaraju ramarao on కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
Resoju Malleshwar on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
Yerriswamy Swamy on శైశవగీతి
Mani Sarma on కృతి
శ్రీధర్ చౌడారపు on సాక్షి