
1994లో అనుకుంటాను భూమయ్యగారి మొట్ట మొదటి పద్య కవితా సంపుటి ‘వేయి నదుల వెలుగు’ వారు పంపగా అందుకున్నాను. మంచి పద్యం ఎక్కడ కనపడ్డా కళ్ళ కద్దుకొని చదువుకునే నాకు ‘వేయి నదుల వెలుగు’లో కొత్త కాంతి లోకాలు కనిపించాయి. అప్పటికి నేను రాజమండ్రి సాహిత్య పీఠం లో బదిలీ పై పనిచేస్తున్నాను. తెలుగు పాదయారామం అనదగివ బేతవోలు రామబ్రహ్మం గారు పద్య కవిత్వానికి ‘క్రొత్త గోదావరి’ పరవళ్ళు నేర్పిస్తూ మరొక పక్క అవధానాలను తన కనుసన్నలతో శాసిస్తున్న కాలం. మరొక పక్క ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్. ఒక రకంగా పద్యానికి, వచన కవిత్వానికీ ఆరోగ్యకరమైన పోటీ వున్న కాలం. ఎవరు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?