ఆమె మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, ఒక్కోసారి ఘాటుగా ఉంటాయి. “పొద్దుపొద్దునే మొహం కడుక్కోగానే నేను చేసే పని నాలుకకు పదును పెట్టడం” అని నిస్సంకోచంగా చెప్పగలిగే తెగువ కూడా ఉంది. స్వేచ్చనీ, ప్రేమనీ సమానంగా కోరుకుని ఒంటరితనంతో మిగిలిపోయే ఒక స్త్రీ గొంతుక ఆమె రచనల్లో వినపడుతుంది.
కథకురాలిగా, కవయిత్రిగా, విమర్శకురాలిగా, సంపాదకురాలిగా సాహిత్యంతో సుదీర్ఘమైన, గాఢమైన అనుబంధం ఉన్న మహిళ డొరోతీ పార్కర్ (ఆగస్ట్ 22, 1893 – జూన్ 7, 1967). ఆవిడ స్క్రీన్ ప్లే రాసిన సినిమాలు అకాడమీ అవార్డులని గెలుచుకుని ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డొరోతీ రచనలు ఆమె ఆదర్శాలకి, రాజకీయ, సామాజిక అభిప్రాయాలకి అద్దం పడతాయి.
“నేనొక…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?