
ఉదయం నిద్ర లేచి బయటికి వెళ్ళినపుడు, మన వీధి అవతలి వీధిలో రాత్రి ఒక ఆడపిల్ల మీద జరిగిన యాసిడ్ దాడి గురించి ఎవరో మనకొక వార్త చేరవేస్తారు. ఒక్క క్షణం నిట్టూర్చి, మనం తిరిగి మన రోజువారీ నడకలో ముందుకు వెళ్లి పోతాం.
ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ వార్తా పేపరు తెరిస్తే, వరకట్నం తేలేదన్న కోపంతో భార్యను కాల్చి చంపిన ఒక కిరాతక భర్త గురించిన వార్త కనిపిస్తుంది. మరొక నిట్టూర్పు విడిచి, పేజీ తిరిగేసి సినిమా పేజీ లోకి వెళ్లి పోతాం.
ఎందుకంటే, మనం చల్లబడిన వాళ్ళం. ఒంట్లోని వేడి చల్లారిపోయిన వాళ్ళం.
కానీ, సున్నిత మనస్కుడైన కవి అట్లా…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?