
(‘కథనశాల’ ప్రత్యేక సంచిక సమీక్ష)
సాహితీ స్రవంతి చేసిన మరో నూతన ప్రయత్నమే “కథనశాల” ప్రత్యేక సంచిక.29 అక్టోబర్ 2013 హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం గం.10 లనుండి సాయంత్రం ఆరు గంటల వరకు కథా కార్యశాల నిర్వహించి వివిధ కథాంశలపై ప్రముఖ కథా రచయితలు రచయిత్రులచే ఔత్సాహికులు,నూతన రచయితల కోసం రచన శిల్పం మెళుకువల గురించి చెప్పించడం జరిగింది.సుమారు రెండు వందల మంది పాల్గొని కథలు రాయడం నేర్చుకున్నారు.ఈక్రమంలో సేకరించిన ప్రముఖ కథా రచయితల ఆభిప్రాయాలు, స్వీయ కథల నేపధ్యాలు స్పందనలు మొదటి తరం కథకుల కథా సూత్రాలు కలిపి ఈ ప్రత్యేక సంచిక తీసుకురావడం జరిగింది. గతంలోనూ ప్రస్థానం ప్రచురించిన ప్రత్యేక…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?