అనగనగా ఊరి చివర ఒక మసీదు. అక్కడే ఒంటరిగా ఒక సాయెబు. ఎక్కడ్నుండి వచ్చాయోగాని, ఒక పావురాల జంటని చూసి అతడికి ముచ్చటేసింది. అవి దిక్కులేక చక్కర్లు కొడుతుంటే బాధేసింది. వాటిని చేరదీసి,తనకి సహాయంగా ఉంటూ, ఏదో ఒక పనిచేస్కొని బతకమని చెప్పెళ్ళాడు. గూడు దొరికినందుకు పసిగువ్వలు చాలా సంబరపడ్డాయ్. మలుపుకున్న కలని మళ్ళీ గీయడం మొదలెట్టాయ్.
ప్రతిరోజూ పావురాళ్ళ కువకువల్తోనే మసీదుకి తెల్లారేది. వాటికి నమాజు చదవడం రాదు!అసలు మతమంటే కూడా తెలీదు!మట్టికి మొక్కి చేతులు జోడించేవి.కలిసి బతికేలా దీవించమని వేడుకునేవి.
పొద్దయ్యాక-గింజలకోసం ఒక్కోటి ఒక్కోదిక్కుకి ఎగిరెళ్ళేవి. పొద్దంతా పనిచేసేవి. అవి రెక్కలు విసిర్తేనే వాటి ప్రపంచమంతా గాలివీచేది. పొద్దుపోయాక-గాలిని కొంచెం దాచుకుని…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్