విక్రమార్కుడు మర్రిచెట్టుపైనుంచీ బేతాళుడి శవాన్ని కిందకి దించి భుజాన వేసుకుని నడవడం మొదలుపెట్టిన తరువాత బేతాళుడు, “విక్రమార్కా, నీకు శ్రమ తెలియకుండా భవిష్యత్తులోంచి పట్టుకొచ్చిన అనసూయమ్మగారి అద్దాల కథ చెబుతాను విను,” అని అతనికి “వద్దు!” అనే అవకాశా న్నివ్వకుండానే మొదలుపెట్టాడు.
***
“ఇప్పుడి దెందుకమ్మా?” అన్నారు శాస్తుర్లుగారు చదువుతున్న మంత్రాలనాపి. అటు చూడు – అన్నట్టు రాగిణిని మోచేత్తో పొడిచి శాస్తుర్లుగారివైపు చూపించాడు రఘు.
“మీక్కాదులెండి,” అని నవ్వి, “చదివింపు,” అన్నారొకళ్లు. (“అదసలు చదివింపే కాదు. వీళ్లలా ఆమెని ఆట పట్టిస్తుంటారు,” అన్నాడు రఘు రాగిణి చెవిలో.)
“ఇప్పుడేం చదివింపు? ఇంకా తాళి కట్టందే!” అన్నాడాయన చిరాగ్గానే అయినా కొద్దిగా…
పూర్తిగా »










వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్